30, నవంబర్ 2012, శుక్రవారం

చలం

బూడిదలూ, మురికీ, రుద్రాక్షలూ, ఏడుపులూ, చావు మొహాలూ, ద్వేషాలూ, నీతి పేరిట క్రూరత్వాలూ, మతం పేరిట కలహాలూ, సుఖాలు వదులుకోడాలూ, ఉపవాసాలూ, సన్యాసాలూ - ఇవీ పుణ్యకార్యాలు. ప్రతి దాంట్లో వేదాంతాన్ని,వైరాగ్యాన్ని కలిపి బ్రతుకునే అసహ్యం చేసేశారు. దేశ వీర్యాన్నే పీల్చి పిప్పి చేసి, ప్రజల్ని శుద్ధ అప్రయోజకుల్నిగా చేసిపెట్టారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి